Please complete Pending Payment

  స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేర్చుటకు నిధులు మంజూరు చేయాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

షామీర్పేట్, మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టెన్సీ మెంబర్ అఫ్ పార్లమెంట్ శ్రీ ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు నిధులు మంజూరు చేయాలని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టెన్సీ మెంబర్ అఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు సవినయంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ విజ్ఞప్తి పత్రాన్ని స్వీకరించి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటకు ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఉంటుందని అందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ జి.సాయ గౌడ్, ఆధ్యాత్మిక ధ్యాన గురుమాత అనురాధ గారు మరియు స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడుతున్న సభ్యులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకై రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ ను ఆశ్రయించిన మెదక్ పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీలు సంగారెడ్డి జిల్లా బీసీవై పార్టీ ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు జి సాయ గౌడ్.